వైద్య
సౌకర్యాలు
డా.లక్ష్మి నర్సయ్య డా.విశ్వనాథం(DHMS)
పూర్వం నుండి గ్రామ ప్రజలకు చౌట్
పల్లిలో నాగరత్నమ్మ ప్రసూతి వైద్యశాల ద్వారా సేవలు అందించబడ్డాయి.దీర్ఘకాలం నుండి
ప్రజలకు వైద్యసేవలను డా.విశ్వనాథం (DHMS), డా.నర్సయలు అందిస్తున్నారు.గ్రామం నుండి డా.జగన్ మొహన్
రావు,కీ||శే|| డా.మొతిరాం, డా.కళాధర్, డా.నాగరాజు తదితరులు వైద్యవిద్యనబ్యసించి
ప్రభుత్వ వైద్యులుగా సేవలను అందిస్తున్నారు.మరో చోటకేళ్లి ప్రైవేటు ప్రాక్టీస్
ఏర్పాటు చేసుకొనే అవకాశమున్న,స్వంత గ్రామంలోనే ప్రజలకు వైద్యసేవలనందిస్తున్న
డా.విశ్వనాథంగారు అభినందనీయులు. ఇంకా డా.శివ, డా. బైకన్ మురళి,డా.ఆవుశల మురళి,డా.పద్మశాలి
మధు తదితరులు కూడ RMP డాక్టర్లుగా తమ
సేవలను అందిస్తున్నారు.